వలసదారుల వర్క్ పర్మిట్ ఫీజు పెంపు లేదు: సౌదీ
- August 07, 2017
వలసదారుల వర్క్ పర్మిట్ ఫీజు పెంపు లేదని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ స్పష్టత ఇచ్చింది. మినిస్ట్రీ ఏ డెసిషన్ తీసుకున్నా, అధికారికంగా ప్రకటిస్తందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నితాకత్ ప్రోగ్రామ్లో భాగంగా సౌదీజేషన్ పర్సంటేజెస్ని సెప్టెంబర్ 3 నుంచి అమలు చేయనుంది. 2012 నుంచి లేబర్ మినిస్ట్రీ, వలసదారుల వద్ద నెలకు 200 దిర్హామ్లు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. ఇంకో వైపున మినిస్ట్రీ 52,898 లేబర్ ఉల్లంఘనల్ని కింగ్డమ్లోని పలు ప్రాంతాల్లో గుర్తించినట్లు సౌదీ గెజిట్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. 2016 అక్టోబర్ 2 నుండి 23 జులై వరకు 141,827 విజిట్స్ని అధికారులు నిర్వహించారు. ఈ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయనీ, ఉల్లంఘనులపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీ అధికార ప్రతినిథి ఖాలెద్ అబాల్ఖైల్ చెప్పారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







