వలసదారుల వర్క్ పర్మిట్ ఫీజు పెంపు లేదు: సౌదీ
- August 07, 2017
వలసదారుల వర్క్ పర్మిట్ ఫీజు పెంపు లేదని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ స్పష్టత ఇచ్చింది. మినిస్ట్రీ ఏ డెసిషన్ తీసుకున్నా, అధికారికంగా ప్రకటిస్తందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నితాకత్ ప్రోగ్రామ్లో భాగంగా సౌదీజేషన్ పర్సంటేజెస్ని సెప్టెంబర్ 3 నుంచి అమలు చేయనుంది. 2012 నుంచి లేబర్ మినిస్ట్రీ, వలసదారుల వద్ద నెలకు 200 దిర్హామ్లు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. ఇంకో వైపున మినిస్ట్రీ 52,898 లేబర్ ఉల్లంఘనల్ని కింగ్డమ్లోని పలు ప్రాంతాల్లో గుర్తించినట్లు సౌదీ గెజిట్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. 2016 అక్టోబర్ 2 నుండి 23 జులై వరకు 141,827 విజిట్స్ని అధికారులు నిర్వహించారు. ఈ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయనీ, ఉల్లంఘనులపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీ అధికార ప్రతినిథి ఖాలెద్ అబాల్ఖైల్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







