సౌదీ యాంటీ టెర్రర్ ఆపరేషన్లో ఒకరి కాల్చివేత
- August 07, 2017
సెక్యూరిటీ ఫోర్సెస్ ఓ తీవ్రవాదిని కాల్చి చంపగా, మరో ఇద్దర్ని సజీవంగా పట్టుకున్నారు. ఈస్టర్న్ సౌదీ అరేబియాలోని సైహాత్లో సెక్యూరిటీ ఫోర్సెస్ నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉందుగా అనుమానితుల్ని గుర్తించిన సెక్యూరిటీ ఫోర్సెస్, వారిని చుట్టుముట్టారు. అయితే తీవ్రవాదులు ముందుగా, భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇంకో ఘటనలో ఇద్దరు వ్యక్తులు భద్రతాదళాల యెదుట లొంగిపోయాయి. ఆ ఇద్దరినీ వాంటెడ్ వ్యక్తులైన రామ్జి ఎం అల్ జమ్ముల్ అలి హెచ్ అల్ జైద్గా గుర్తించారు. వాంటెడ్ లిస్ట్లో ఉన్న 23 మందిలో ఎనిమిది మంది ఇప్పటికే లొంగిపోవడం జరిగింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







