సౌదీ యాంటీ టెర్రర్ ఆపరేషన్లో ఒకరి కాల్చివేత
- August 07, 2017
సెక్యూరిటీ ఫోర్సెస్ ఓ తీవ్రవాదిని కాల్చి చంపగా, మరో ఇద్దర్ని సజీవంగా పట్టుకున్నారు. ఈస్టర్న్ సౌదీ అరేబియాలోని సైహాత్లో సెక్యూరిటీ ఫోర్సెస్ నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉందుగా అనుమానితుల్ని గుర్తించిన సెక్యూరిటీ ఫోర్సెస్, వారిని చుట్టుముట్టారు. అయితే తీవ్రవాదులు ముందుగా, భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇంకో ఘటనలో ఇద్దరు వ్యక్తులు భద్రతాదళాల యెదుట లొంగిపోయాయి. ఆ ఇద్దరినీ వాంటెడ్ వ్యక్తులైన రామ్జి ఎం అల్ జమ్ముల్ అలి హెచ్ అల్ జైద్గా గుర్తించారు. వాంటెడ్ లిస్ట్లో ఉన్న 23 మందిలో ఎనిమిది మంది ఇప్పటికే లొంగిపోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







