5-జి నెట్వర్క్ కలిగి ఉన్న మొట్టమొదటి దేశం కానున్న యూ. ఏ. ఈ.
- October 22, 2015
ఎక్స్ పో 2020 సమయానికల్లా దేశవ్యాప్తంగా 5-జి నెట్వర్క్ సేవలను కలిగి యున్న మొట్ట మొదటి దేశంగా యూ. ఏ. ఈ., ప్రపంచ నీరాజనాలందుకోవడానికి రంగం సిద్ధమైంది! "బిల్డింగ్ కనెక్టెడ్ సొసైటీస్" అనే అంశంపై GSMA మొబైల్ 360 వద్ద జరిగిన ప్రాచ్య దేశాల సమావేశంలో, భవిష్యత్తులోని ఒక పెద్ద ముందడుగు వేయడానికి యూ. ఏ. ఈ.టెలికాం రంగం 5-జి నెట్వర్క్ ద్వారా సిద్ధమైందని ఎతిసలత్ గ్రూపు సి. ఈ. ఓ. - అహ్మద్ జుల్ఫార్ ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







