5-జి నెట్వర్క్ కలిగి ఉన్న మొట్టమొదటి దేశం కానున్న యూ. ఏ. ఈ.
- October 22, 2015
ఎక్స్ పో 2020 సమయానికల్లా దేశవ్యాప్తంగా 5-జి నెట్వర్క్ సేవలను కలిగి యున్న మొట్ట మొదటి దేశంగా యూ. ఏ. ఈ., ప్రపంచ నీరాజనాలందుకోవడానికి రంగం సిద్ధమైంది! "బిల్డింగ్ కనెక్టెడ్ సొసైటీస్" అనే అంశంపై GSMA మొబైల్ 360 వద్ద జరిగిన ప్రాచ్య దేశాల సమావేశంలో, భవిష్యత్తులోని ఒక పెద్ద ముందడుగు వేయడానికి యూ. ఏ. ఈ.టెలికాం రంగం 5-జి నెట్వర్క్ ద్వారా సిద్ధమైందని ఎతిసలత్ గ్రూపు సి. ఈ. ఓ. - అహ్మద్ జుల్ఫార్ ప్రకటించారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









