నాలుగు సెల్‌ఫోన్ తయారీ కంపెనీలకు మోదీ శంకుస్థాపన

- October 22, 2015 , by Maagulf
నాలుగు సెల్‌ఫోన్ తయారీ కంపెనీలకు మోదీ శంకుస్థాపన

తిరుపతిలో మొబైల్ కంపెనీ యూనిట్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీల ద్వారా సుమారు పదివేల మందికి ఉపాధి కల్పిస్తారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏపీలో తమ ఉత్పత్తులను ప్రారంభించడానికి ఆసక్తి చూపిన నాలుగు సెల్‌ఫోన్ తయారీ కంపెనీలకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటిని ''శ్రీ వెంకటేశ్వర మొబైల్ హబ్'' పేరిట ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com