నాలుగు సెల్ఫోన్ తయారీ కంపెనీలకు మోదీ శంకుస్థాపన
- October 22, 2015
తిరుపతిలో మొబైల్ కంపెనీ యూనిట్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీల ద్వారా సుమారు పదివేల మందికి ఉపాధి కల్పిస్తారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏపీలో తమ ఉత్పత్తులను ప్రారంభించడానికి ఆసక్తి చూపిన నాలుగు సెల్ఫోన్ తయారీ కంపెనీలకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటిని ''శ్రీ వెంకటేశ్వర మొబైల్ హబ్'' పేరిట ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







