నల్లగొండ లో నటరాజ్ థియేటర్ పునఃప్రారంభం
- August 14, 2017
అధునాతన పరిజ్ఞానం, సరికొత్త హంగులతో ఎస్వీసీ సినిమాస్ ఆధ్వర్యంలో సిద్ధమైన నటరాజ్ థియేటర్ ఆదివారం పునఃప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, హీరో శ్రీనివాస్, జేసీ నారాయణరెడ్డితో కలిసి థియేటర్ను ప్రారంభించారు. అనంతరం థియేటర్లో 'జయ జానకి నాయక' చిత్ర ట్రైలర్ను అభిమానులతో కలిసి వీక్షించారు. సినీ ప్రముఖులను చూసేందుకు థియేటర్ వద్దకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, చిలకల గోవర్ధన్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







