సిబు పసిఫిక్ ద్వారా ఫిలిప్పీన్ దేశస్థులకు సాంకేతిక రుసుము లేదు
- August 14, 2017
దుబాయ్: సిబు పసిఫిక్ ద్వారా ఫిలిప్పీన్ దేశస్థులకు సాంకేతిక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. యూఏఈ విమాన టిక్కెట్ల కొనుగోలులో విదేశీ ఫిలిప్పిన్ కార్మికులకు ఇకపై వారి ప్రభుత్వం విధించే 50 ధిర్హాంల విమానాశ్రయ రుసుమును ఇకపై సిబు పసిఫిక్ వసూలు చేయదు.ఫిలిప్పీన్ దేశంలో అతిపెద్ద విమాన సంస్థ అయిన సెబు పసిఫిక్ అంతర్జాతీయ ప్రయాణీకుల సర్వీస్ ఛార్జ్ (ఐ పి ఎస్ సి) లేదా టెర్మినల్ రుసుము నుండి ప్రయాణీకులను మినహాయించింది. నియోయ్ అక్వినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎన్.ఎ.ఐ.య. వారు సెబు పసిఫిక్ లో వారి విమానాలలో సీటుని బుక్ చేయడంలో ఎటువంటి సంబంధం లేకుండా ఫీజు మినహాయింపుని కల్పిస్తుంది..మనీలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ( ఎం ఐ ఎ ఎ ) మధ్య మార్చిలో మనీలాలో 40 ఎయిర్లైన్స్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏప్రిల్ 30 వ తేదీ ప్రారంభంలో ఓ ఎఫ్ డబ్ల్యు 550 పేసో టెర్మినల్ రుసుమును అధికారికంగా రద్దు చేయడం జరిగింది.. ఎమిరేట్స్ వెంటనే దీనికి కట్టుబడి ఉంది.గత ఏడాది అక్టోబరులో ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యునికేషన్స్ డిపార్ట్మెంట్ అన్ని ఫీజుల నుండి మినహాయింపు పొందింది, వినియోగదారుల అందరి నుండి వైమానిక సంస్థల ద్వారా రుసుము వసూలు చేయడం ప్రారంభించారు. ఓ ఎఫ్ డబ్ల్యు బోర్డింగ్ గేట్లు సమీపంలో వాపసు కోసం క్యూ లలో ఉన్నారు. సేబు పసిఫిక్ యొక్క కార్పొరేట్ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ జె ఆర్ అట్టి మాంటరింగ్, ఈ సందర్బంగా మాట్లాడుతూ ఓ ఎఫ్ డబ్ల్యు అందరికి మినహాయించాలనే చర్యను వేలమంది వారివారి ఉద్యోగ స్థలాలకు సేబు పసిఫిక్లో విమానాల ద్వారా విమాన టికెట్లను బుక్ చేసుకునేవారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









