హైదరాబాద్ లో బాంబు పేలుడు
- August 14, 2017
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ న్యూకాలనీ ఓంకార్ నగర్ డంపింగ్ యార్డులో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి సమీపంలోనే గడ్డి మేస్తున్న గేదె తల తెగిపడింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో సమీప ప్రాంతాల్లో నివాసముంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మియాపూర్ ఏసీపీ, సీఐ హరిశ్చంద్రారెడ్డి, క్లూస్ టీమ్ సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







