హైదరాబాద్ లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్
- August 14, 2017
హైదరాబాద్ను సేఫ్ సిటీగా మార్చడమే షీ టీమ్స్ లక్ష్యమన్నారు సైబర్ క్రైం అడిషనల్ కమిషనర్ స్వాతి లక్రా. హైటెక్ సిటీలో పంద్రాగస్టు సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం వాక్ను ఆమె ప్రారంభించారు. ఈ వాక్లో టీమిండియా ఉమెన్ క్రికెటర్ సునీత ఆనంద్ కూడా పాల్గొన్నారు. దేశంలో అత్యాచారాలు, దాడుల నుంచి స్త్రీలు పూర్తి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారని లక్రా అన్నారు. అర్థరాత్రి మహిళలు రోడ్డుపై ఒంటరిగా ధైర్యంగా నడవగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లన్న గాంధీజీ మాటల్ని ఆమె గుర్తు చేశారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









