హైదరాబాద్ లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్
- August 14, 2017
హైదరాబాద్ను సేఫ్ సిటీగా మార్చడమే షీ టీమ్స్ లక్ష్యమన్నారు సైబర్ క్రైం అడిషనల్ కమిషనర్ స్వాతి లక్రా. హైటెక్ సిటీలో పంద్రాగస్టు సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం వాక్ను ఆమె ప్రారంభించారు. ఈ వాక్లో టీమిండియా ఉమెన్ క్రికెటర్ సునీత ఆనంద్ కూడా పాల్గొన్నారు. దేశంలో అత్యాచారాలు, దాడుల నుంచి స్త్రీలు పూర్తి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారని లక్రా అన్నారు. అర్థరాత్రి మహిళలు రోడ్డుపై ఒంటరిగా ధైర్యంగా నడవగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లన్న గాంధీజీ మాటల్ని ఆమె గుర్తు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







