17 సంవత్సరాల తర్వాత కుమారుడిని చూసిన భారత తల్లి

- August 18, 2017 , by Maagulf
17 సంవత్సరాల తర్వాత కుమారుడిని చూసిన భారత తల్లి

 అదో భావావేశ పునఃకలయిక...ఓ కన్నతల్లి  తన కడుపున పుట్టిన బిడ్డను షార్జా విమానాశ్రయంలో 17 సంవత్సరాల తరువాత కలవడం ఒక మహత్తర ఘట్టం తన తల్లి నూర్జహాన్ ను కలుసుకున్న 21 ఏళ్ల హనీ నాడెర్ మెర్గాని అలీకి ఇది ఒక భావోద్వేగ కలయిక. యుఎఇలో ఈ తల్లి కొడుకులు పదిహేడేళ్ల తర్వాత కలుసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది. కలిసే వారి ఆనందం. కథను చదివిన పాకిస్థానీ వ్యాపారవేత్త తల్హా షా " ఖలీజ్ టైమ్స్ " తల్లీకొడుకుల  ప్రత్యేక కథ చదివిన తర్వాత  నూర్జహాన్ కు  విమాన టిక్కెట్లను కొని  ఇచ్చారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ  మేము భావోద్వేగానికి లోనయ్యామని వారు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com