బహ్రైన్ లో వి.ఒ.ఐ. పి. సర్వీసులపై అదనపు రుసుము వసూలుకు వ్యతిరేకంగా హెచ్చరిక
- October 23, 2015
బహ్రైన్ లోని టెలికాం కంపెనీలు వినియోగదారుల నుండి వి.ఒ.ఐ. పి. (వాయిస్ ఓవర్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్) వినియోగానిపై అదనపు రుసుమును వసూలు చేయడంపై టెలికమ్మ్యునికేషన్స్ రెగ్యులేటరీ ఆధారిటీ (తర ) హెచ్చరికలను జారీచేసింది. దేశంలోని మూడు టెలికాం సంస్థలు, స్కైప్ మరియు ఫేస్ టైమ్వంటి వాయిస్ ఓవర్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్ సర్వీసులపై ఈ విధంగా అదనంగా వసూలు చేయడంపై నిరసనలు వ్యక్తమవడంతో అత్యవసర ఆంక్షలను విధించింది. ఈ విషయంపై తమ దర్యాప్తు మేరకు, ఆ సంస్థలు ఏ విధమైన లిఖిత పూర్వక అనుమతి లేకుండానే సేవల నియమా నిబంధనలను మార్చివేసి, లైసెన్స్ నియమ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని వివరించారు. సదారు టెలికాం ఆపరేటర్లు తమ తప్పులను సరిదిద్దుకొనట్లైతే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తర ) డైరక్టర్ జనరల్ మొహమ్మద్ బుబాషైత్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







