బహ్రైన్ లో వి.ఒ.ఐ. పి. సర్వీసులపై అదనపు రుసుము వసూలుకు వ్యతిరేకంగా హెచ్చరిక
- October 23, 2015
బహ్రైన్ లోని టెలికాం కంపెనీలు వినియోగదారుల నుండి వి.ఒ.ఐ. పి. (వాయిస్ ఓవర్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్) వినియోగానిపై అదనపు రుసుమును వసూలు చేయడంపై టెలికమ్మ్యునికేషన్స్ రెగ్యులేటరీ ఆధారిటీ (తర ) హెచ్చరికలను జారీచేసింది. దేశంలోని మూడు టెలికాం సంస్థలు, స్కైప్ మరియు ఫేస్ టైమ్వంటి వాయిస్ ఓవర్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్ సర్వీసులపై ఈ విధంగా అదనంగా వసూలు చేయడంపై నిరసనలు వ్యక్తమవడంతో అత్యవసర ఆంక్షలను విధించింది. ఈ విషయంపై తమ దర్యాప్తు మేరకు, ఆ సంస్థలు ఏ విధమైన లిఖిత పూర్వక అనుమతి లేకుండానే సేవల నియమా నిబంధనలను మార్చివేసి, లైసెన్స్ నియమ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని వివరించారు. సదారు టెలికాం ఆపరేటర్లు తమ తప్పులను సరిదిద్దుకొనట్లైతే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తర ) డైరక్టర్ జనరల్ మొహమ్మద్ బుబాషైత్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







