పెద్ద ఎత్తున మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకొన్న జెలీబ్ పోలీసులు
- August 20, 2017
కువైట్ : ఫర్వాణీయ గస్తీ దళాలు ఆసియా దేశాలకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 13 స్థానికంగా తయారుచేసిన మద్యం సీసాలను పెద్ద సంచిలో తరలిస్తూ దొరికిపోయాడు. తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు జెలీబ్ పోలీసులు ఒక పెద్ద మద్యం తయారీ కేంద్రాన్ని ఛేదించారు.అక్కడ 4,000 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొన్నారు. ఇదే సమయంలో హవాలీ భద్రతా పోలీసులు స్థానికంగా తయారుచేసిన 11 మద్యం సీసాలతో ఒక భారతీయుడు అరెస్ కాబడ్డాడు. గస్తీ పోలీసులు చూసిన వారి వద్ద నుండి ఆగకుండా ఆ భారతీయుడు అక్కడినుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు.మద్యంను ఆసియా దేశకార్మికులకు మద్యం విక్రయించానని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







