ఫిల్మ్నగర్ వినాయకుడికి సురుచి ఫుడ్స్ వారి 500కిలోల లడ్డూ
- August 25, 2017
వినాయకుడి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రముఖ సినీనటుడు, ఎంపీ మురళీమోహన్ అన్నారు. భగవంతుడి ఆశీస్సులతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధిలో పోటీ పడాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని దైవ సన్నిధానంలో వినాయక ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్ వారు ప్రత్యేకంగా తయారుచేసిన 500కిలోల లడ్డూను స్వామివారికి సమర్పించారు. లడ్డూను సమర్పించిన సురుచి ఫుడ్స్ వారికి స్వామివారి దీవెనలు ఉండాలని మురళీమోహన్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









