మరోసారి బాలకృష్ణతో పూరీ!
- August 26, 2017
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ఆడియోతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలాగే ఈ సినిమా షూటింగ్ ముగిసాక బాలయ్యకు మరో కథను వినిపించాడట పూరీ. అది పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగే కథ కావడంతో తప్పకుండా చేద్దామని బాలయ్య మాట ఇచ్చినట్లు సమాచారం. బాలయ్యకు నచ్చితే చేసిన దర్శకులతోనే మళ్లీ మళ్లీ చేయడం ఆయన అలవాటు. దీంతో పూరీతో బాలయ్య తప్పకుండా సినిమా చేస్తాడని చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







