4,000 సీసాల విదేశీ మద్యం సీసాలు స్వాధీనం
- August 26, 2017
కువైట్: దేశంలోకి 4,000 సీసాలు విదేశీ మద్యాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు కొందరు ప్రయత్నించగా అధికారులు అక్రమార్కుల ఆట కట్టించారు. ఒక ట్రక్ లో నిర్మాణ సామగ్రిని తరలిస్తున్నట్లు భ్రమింపచేసి అడుగుభాగాన 4 వేల విదేశీ మద్యం సీసాల పెట్టెలను రహస్యంగా దాచిపెట్టారు. వాహనంను పరిశీలించి వెదికిన అధికారులు నిర్మాణ సామగ్రి అడుగుభాగాన 500 పెట్టెల విస్కీని కనుగొన్నారు. ఈ మద్యం విలువ ఒక మిలియన్ డినార్ల విలువ చేస్తుందని వారు అంచనా వేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన ట్రక్కు యజమానులను పిలిచేందుకు కస్టమ్స్ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఆ మద్యం సీసాల అక్రమ రవాణా విషయమై ప్రశ్నించేందుకు ఆ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







