నిర్మాణ స్థలంలో మంటలార్పుతున్న ముగ్గురు అగ్నిమాపక దళ సిబ్బందికి గాయాలు
- August 26, 2017
కువైట్: కువైట్ నగరానికి నైరుతి దిక్కున ఉన్న కబ్ద్ ప్రాంతంలో ఒక భారీ భవనం వద్ద అగ్నిమాపకదళ సిబ్బంది మంటలు ఆర్పుతూ ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 12:25 సమయంలో 3,000 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న భవన నిర్మాణ సామాగ్రీ ఉన్న స్థలక్మ్ వద్ద అగ్ని రాజుకొని మొత్తం ఆ ప్రాంతమంతా వ్యాపించిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభించబడిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









