నిర్మాణ స్థలంలో మంటలార్పుతున్న ముగ్గురు అగ్నిమాపక దళ సిబ్బందికి గాయాలు
- August 26, 2017
కువైట్: కువైట్ నగరానికి నైరుతి దిక్కున ఉన్న కబ్ద్ ప్రాంతంలో ఒక భారీ భవనం వద్ద అగ్నిమాపకదళ సిబ్బంది మంటలు ఆర్పుతూ ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 12:25 సమయంలో 3,000 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న భవన నిర్మాణ సామాగ్రీ ఉన్న స్థలక్మ్ వద్ద అగ్ని రాజుకొని మొత్తం ఆ ప్రాంతమంతా వ్యాపించిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభించబడిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







