సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీ వార్నింగ్
- August 30, 2017
సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీ (ఎస్ఇసి), నిబంధనలకు విరుద్ధంగా హై ఓల్టేజ్ ఎలక్ట్రానిక్ టవర్స్ మరియు ఎక్విప్మెంట్ ద్వారా జంతు వధ చేపడుతున్న అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. స్లాటర్హౌస్ ద్వారా మాత్రమే జంతువుల్ని వధించాలి తప్ప, అక్రమంగా ఎలక్ట్రిక్ టవర్స్ని వినియోగించరాదనీ, అలాంటివి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని జారీ చేసిన హెచ్చరికల్లో ఎస్ఇసి పేర్కొంది. అలాగే ఎలక్ట్రిక్ టవర్స్ ద్వారా అక్రమ జంతు వధపై ఎవరైనా సమాచారం తమకు అందించవచ్చునని పేర్కొంది. హై ఓల్టేజ్ ఎలక్ట్రిక్ టవర్స్ వద్ద దుందుడుకు చర్యలు ప్రమాదకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వద్ద జంతువల్ని వధించాలనుకోరాదని ఎస్ఇసి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









