సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీ వార్నింగ్
- August 30, 2017
సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీ (ఎస్ఇసి), నిబంధనలకు విరుద్ధంగా హై ఓల్టేజ్ ఎలక్ట్రానిక్ టవర్స్ మరియు ఎక్విప్మెంట్ ద్వారా జంతు వధ చేపడుతున్న అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. స్లాటర్హౌస్ ద్వారా మాత్రమే జంతువుల్ని వధించాలి తప్ప, అక్రమంగా ఎలక్ట్రిక్ టవర్స్ని వినియోగించరాదనీ, అలాంటివి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని జారీ చేసిన హెచ్చరికల్లో ఎస్ఇసి పేర్కొంది. అలాగే ఎలక్ట్రిక్ టవర్స్ ద్వారా అక్రమ జంతు వధపై ఎవరైనా సమాచారం తమకు అందించవచ్చునని పేర్కొంది. హై ఓల్టేజ్ ఎలక్ట్రిక్ టవర్స్ వద్ద దుందుడుకు చర్యలు ప్రమాదకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వద్ద జంతువల్ని వధించాలనుకోరాదని ఎస్ఇసి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







