543 మందికి క్షమాభిక్ష
- August 30, 2017
వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 543 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రకటించారు. ఈద్ అల్ అదా సందర్భంగా ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగింది. దుబాయ్ అటార్నీ జనరల్ ఇస్సామ్ ఇస్సా హుమైదాన్ మాట్లాడుతూ, షేక్ మొహమ్మద్ నిర్ణయం ఖైదీల కుటుంబాల్లో ఆనందం నింపుతుందని చెప్పారు. క్షమాభిక్ష పొందినవారు తిరిగి మంచి జీవనం కొనసాగించాలనీ, బాధ్యత గల పౌరుల్లా మెలగాలని ఆకాంక్షించారాయన. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అవసరమైన ప్రొసిడ్యూర్స్ని ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







