జూనియర్ నటించిన 'జై లవకుశ' ఆడియో ఫంక్షన్ రద్దు
- August 30, 2017
దసరా సందర్భంగా వచ్చేనెల 21న రానుంది ఎన్టీఆర్ ఫిల్మ్ 'జై లవకుశ'. ఈ నేపథ్యంలో ఆడియో ఫంక్షన్ను 3న జరపాలని తొలుత మేకర్స్ భావించారు. ఇప్పుడు ఆ వేడుకను క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్. ఓ వైపు గణేశ్ నిమజ్జనం కావడం, మరోవైపు భారీ వర్షాలుపడే అవకాశముందని వార్తల నేపథ్యంలో ఆడియో ఫంక్షన్ జరపరాదని డిసైడ్ అయ్యాడు నిర్మాత కల్యాణ్రామ్. అదే రోజున ఆడియో మార్కెట్లోకి నేరుగా రానుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఇక అభిమానుల కోసం 10న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్వహించి అదే రోజున ట్రైలర్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









