మినాలో యాత్రీకుల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన కింగ్‌

- September 01, 2017 , by Maagulf
మినాలో యాత్రీకుల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన కింగ్‌

 కింగ్‌ సల్మాన్‌, మినాలో యాత్రీకులకు అందుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుక విచ్చేశారు. ఈద్‌ అల్‌ అదా సందర్భంగా యాత్రీకులకు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే యాత్రీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖలో ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది. హజ్‌ ప్రార్థనల్ని యాత్రీకులు సంతోషంగా, భక్తిపూర్వకంగా చేసుకునేందుకుగాను జరిగిన ఏర్పాట్లను కింగ్‌ పర్యవేక్షిస్తున్నారు. హజ్‌, ఉమ్రా సందర్భంగా 5000 మంది యాత్రీకులకు హేడీ ఖర్చుల నుంచి ఉపశమనం కల్పించారు. కింగ్‌ గెస్ట్‌ ప్రోగ్రామ్‌లో ఈ ఏడాది యాత్రీకుల సంఖ్య 5000కు చేరుకుంది. గత ఏడాది ఇది 2,400కి మాత్రమే పరిమితం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com