మినాలో యాత్రీకుల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన కింగ్
- September 01, 2017
కింగ్ సల్మాన్, మినాలో యాత్రీకులకు అందుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుక విచ్చేశారు. ఈద్ అల్ అదా సందర్భంగా యాత్రీకులకు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే యాత్రీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖలో ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది. హజ్ ప్రార్థనల్ని యాత్రీకులు సంతోషంగా, భక్తిపూర్వకంగా చేసుకునేందుకుగాను జరిగిన ఏర్పాట్లను కింగ్ పర్యవేక్షిస్తున్నారు. హజ్, ఉమ్రా సందర్భంగా 5000 మంది యాత్రీకులకు హేడీ ఖర్చుల నుంచి ఉపశమనం కల్పించారు. కింగ్ గెస్ట్ ప్రోగ్రామ్లో ఈ ఏడాది యాత్రీకుల సంఖ్య 5000కు చేరుకుంది. గత ఏడాది ఇది 2,400కి మాత్రమే పరిమితం.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









