మినాలో యాత్రీకుల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన కింగ్
- September 01, 2017
కింగ్ సల్మాన్, మినాలో యాత్రీకులకు అందుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుక విచ్చేశారు. ఈద్ అల్ అదా సందర్భంగా యాత్రీకులకు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే యాత్రీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖలో ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది. హజ్ ప్రార్థనల్ని యాత్రీకులు సంతోషంగా, భక్తిపూర్వకంగా చేసుకునేందుకుగాను జరిగిన ఏర్పాట్లను కింగ్ పర్యవేక్షిస్తున్నారు. హజ్, ఉమ్రా సందర్భంగా 5000 మంది యాత్రీకులకు హేడీ ఖర్చుల నుంచి ఉపశమనం కల్పించారు. కింగ్ గెస్ట్ ప్రోగ్రామ్లో ఈ ఏడాది యాత్రీకుల సంఖ్య 5000కు చేరుకుంది. గత ఏడాది ఇది 2,400కి మాత్రమే పరిమితం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









