సల్లూ భాయ్ తో విల్లన్ గా తలపడనున్న సుదీప్
- September 05, 2017
సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్ 2012లో రిలీజై బాక్స్ఆఫీస్ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ ను కంటిన్యూ చేయడానికి టైగర్ జిందా హై టైటిల్ తో సీక్వెల్ ను రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇందులో కూడా కత్రినానే హీరోయిన్ గా నటించడం విశేషం.
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సల్మాన్ ఖాన్తో నటించే బంపర్ ఆఫర్ వచ్చింది. ఈగ సినిమాతో విలన్గా మారిన సుదీప్.... టైగర్ జిందా హై సినిమాలో కూడా విలన్ మారాబోతున్నాడు. ఈ సినిమాలో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందు కోసం భారీ రెమ్యూరేషన్ ను సుదీప్ డిమాండ్ చేసినట్టు బీ టౌన్ టాక్. ఈ ఫిల్మ్ ను యాశ్ రాజ్ సంస్థ నిర్మిస్తుండగా...అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 22న ఈ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









