అర్జున్ రెడ్డి తో సినిమాకి నో చూపిన లావణ్య
- September 06, 2017
అందాలరాక్షసి లావణ్య త్రిపాఠికి ఈ ఏడాది లక్ కుదర్లేదు. మిస్టర్, రాధ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఇక ఆశలన్నీ 'యుద్ధం శరణం' మీదే ఉన్నాయి. రామ్తో 'ఉన్నది ఒక్కటే జిందగీ' చేస్తోంది ఆమె. అర్జున్రెడ్డితో ఫుల్ఫామ్లోవున్న విజయ్ హీరోగా పరశురామ్ డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు ముందుగా కమిటయిన లావణ్య, ఇప్పుడా మూవీ చేయలేనని తప్పుకుందట. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి కారణాలు లేకపోలేదు. ముందుగా చెప్పిన కథలో తన రోల్ తగ్గించి అర్జున్రెడ్డి హిట్తో విజయ్ రోల్కు ఎక్కువగా ప్రయార్టీ ఇవ్వడమే రీజన్ అని తెలుస్తోంది. జనరల్గా రేస్లోవున్న హీరో కాంబో వదిలేయడం ఆషామాషీ కాదు.. మరి లావణ్య లక్ ఎలా ఉండబోతుందో! మరోవైపు లావణ్య ప్లేస్లో శాండిల్వుడ్ బ్యూటీ రష్మికను తీసుకున్నారు. గతేడాది కన్నడలో 'కిరిక్ పార్టీ' మూవీతో పాపులర్ అయ్యింది ఈ సుందరి.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







