హైదరాబాద్లో బీజేపీ లీడర్ల కాగడాల ర్యాలీ సెప్టెంబర్ 17న
- September 15, 2017సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్లో బీజేపీ నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. బషీర్ బాగ్ నుంచి సర్దార్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఎంపీ దత్తాత్రేయ.. బీజేపీఎల్పీ నేత కిషన్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. విమోచన దినోత్సవాన్ని ఇతర రాష్ట్రాలు చేస్తున్నప్పుడు తెలంగాణలో అభ్యంతరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









