హైదరాబాద్లో బీజేపీ లీడర్ల కాగడాల ర్యాలీ సెప్టెంబర్ 17న
- September 15, 2017సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్లో బీజేపీ నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. బషీర్ బాగ్ నుంచి సర్దార్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఎంపీ దత్తాత్రేయ.. బీజేపీఎల్పీ నేత కిషన్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. విమోచన దినోత్సవాన్ని ఇతర రాష్ట్రాలు చేస్తున్నప్పుడు తెలంగాణలో అభ్యంతరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







