ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

- September 16, 2017 , by Maagulf
ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. విద్యానగ్‌లోని అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మెరుగైన భారత నిర్మాణం ఆవిష్కృతం అవుతుందని వెంకయ్య అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com