త్వరలో గూగుల్ పేమెంట్ యాప్
- September 16, 2017
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ 'గూగుల్' యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్ సేవల కోసం 'తేజ్' అనే యాప్ సోమవారం ఆవిష్కరించనున్నట్లు మంత్రిత్వ శాఖ ట్విటర్లో పేర్కొంది. అత్యంత వేగంగా విస్తరిస్తోన్న డిజిటల్ పేమెంట్ వ్యవస్థలోకి గూగుల్ కూడా చేరుతోంది. సెప్టెంబర్18న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గూగుల్ ఇండియా లాంఛనంగా ఆహ్వానం పలుకుతోంది. 'ఆండ్రాయిడ్ పే'మాదిరిగా పనిచేసే యాప్ 'తేజ్'కు హిందీలో వేగం అని అర్థం. యూపీఐ ఆధారిత ఈ యాప్కు అనుసంధానంగా వాట్సాప్ పనిచేస్తుందని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వాట్సాప్ యూపీఐ ద్వారా బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీలు జరిపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.ఇంకా వియ్ ఛాట్, హైక్ మెసెంజర్లు యూపీఐ ఆధారిత సేవలను అందిస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









