త్వరలో గూగుల్ పేమెంట్ యాప్
- September 16, 2017
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ 'గూగుల్' యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్ సేవల కోసం 'తేజ్' అనే యాప్ సోమవారం ఆవిష్కరించనున్నట్లు మంత్రిత్వ శాఖ ట్విటర్లో పేర్కొంది. అత్యంత వేగంగా విస్తరిస్తోన్న డిజిటల్ పేమెంట్ వ్యవస్థలోకి గూగుల్ కూడా చేరుతోంది. సెప్టెంబర్18న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గూగుల్ ఇండియా లాంఛనంగా ఆహ్వానం పలుకుతోంది. 'ఆండ్రాయిడ్ పే'మాదిరిగా పనిచేసే యాప్ 'తేజ్'కు హిందీలో వేగం అని అర్థం. యూపీఐ ఆధారిత ఈ యాప్కు అనుసంధానంగా వాట్సాప్ పనిచేస్తుందని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వాట్సాప్ యూపీఐ ద్వారా బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీలు జరిపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.ఇంకా వియ్ ఛాట్, హైక్ మెసెంజర్లు యూపీఐ ఆధారిత సేవలను అందిస్తాయి.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







