త్వరలో గూగుల్ పేమెంట్ యాప్
- September 16, 2017
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ 'గూగుల్' యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్ సేవల కోసం 'తేజ్' అనే యాప్ సోమవారం ఆవిష్కరించనున్నట్లు మంత్రిత్వ శాఖ ట్విటర్లో పేర్కొంది. అత్యంత వేగంగా విస్తరిస్తోన్న డిజిటల్ పేమెంట్ వ్యవస్థలోకి గూగుల్ కూడా చేరుతోంది. సెప్టెంబర్18న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గూగుల్ ఇండియా లాంఛనంగా ఆహ్వానం పలుకుతోంది. 'ఆండ్రాయిడ్ పే'మాదిరిగా పనిచేసే యాప్ 'తేజ్'కు హిందీలో వేగం అని అర్థం. యూపీఐ ఆధారిత ఈ యాప్కు అనుసంధానంగా వాట్సాప్ పనిచేస్తుందని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వాట్సాప్ యూపీఐ ద్వారా బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీలు జరిపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.ఇంకా వియ్ ఛాట్, హైక్ మెసెంజర్లు యూపీఐ ఆధారిత సేవలను అందిస్తాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









