శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్
- September 16, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో 215 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకు విమానంలో సాంకేతికలోపం తలెత్తినట్లు సిబ్బంది వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం సేఫ్గా ల్యాండింగ్ అయిందని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









