శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్
- September 16, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో 215 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకు విమానంలో సాంకేతికలోపం తలెత్తినట్లు సిబ్బంది వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం సేఫ్గా ల్యాండింగ్ అయిందని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









