దుబాయ్ టూరిస్ట్ హత్య: మహిళ, కుమారుడి హత్య
- September 19, 2017
దుబాయ్: దుబాయ్ పోలీసులు, ఓ మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఎడారిలో బాధితుడి మృతదేహం బయటపడింది. దుబాయ్కి చెందిన ఓ టూరిస్ట్ని ఓ మహిళ, ఆమె కుమారుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆసియాకి చెందిన ఓ మహిళ, ఆమె తనయుడు, మరో ఇద్దరు వ్యక్తులు దుబాయ్ టూరిస్ట్పై దాడి చేశారని పోలీసులు విచారణలో నిర్ధారించారు. ఆర్థిక పరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, మృతుడ్ని ఆసియాకి చెందిన టూరిస్ట్గా గుర్తించామని దుబాయ్ పోలీస్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









