హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభానికి సర్వం సిద్ధం
- September 21, 2017
మెట్రో రైలు ప్రారంభానికి సర్వం సిద్ధమైందన్నారు మంత్రి కేటీఆర్. మియాపూర్ లో ప్రధాని చేతుల మీదుగా తొలిదశ మెట్రో ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. అయితే.. ప్రారంభోత్సవం ముందుగా అనుకున్నన ప్రకారం నవంబర్ 28న ఉంటుందా లేదా అనేది త్వరలో డిసైడ్ అవుతుందన్నారు. ప్రధాని మోడీ తో ప్రారంభించే ఈ ప్రాజెక్ట్ కు ఇంటర్నేషనల్ స్థాయి గుర్తింపు వస్తుందన్న కేటీఆర్.. మోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్ లో నిర్మించిన ఎలిఫెంట్ బ్రిడ్జితో పాటు మెట్రో స్టేషన్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







