కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భారతీయుడు 2
- September 22, 2017
నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శించే కమల్ హాసన్, హిట్ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'భారతీయుడు' సినిమా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేద్దామని చర్చలు జరిపినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించనున్నారట. కమల్ ప్రస్తుతం రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలతో బిజీగా ఉన్నందున్న ఈ ప్రాజెక్ట్ డిస్కషన్స్ని కొద్ది రోజులు వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కమల్ నటించిన 'శభాష్ నాయుడు', 'విశ్వరూపం 2' చిత్రాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇక శంకర్ కూడ '2.0' చిత్రంతో మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







