మల్టిపుల్ స్లెరోసిస్కి సరికొత్త ట్రీట్మెంట్
- September 22, 2017
మనామా: బహ్రెయిన్లో మెడికల్ రీసెర్చర్స్ టీమ్ ఒకటి, మల్టిపుల్ స్లెరోసిస్ చికిత్స కోసం సరికొత్త విధానాన్ని కనుగొంది. ప్రిన్సెస్ అల్ జవహారా సెంటర్ ఫర్ మాలెక్యులర్ మెడిసిన్, ఇన్హెరిటెడ్ డిజార్టర్స్కి చెందిన రీసెర్చర్స్ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం, తాము కనుగొన్న కొత్త విధానం ద్వారా ఆటో ఇమ్యూన్ డిసీజ్కి చికిత్స సులభతరమవుతుందనీ, మంచి ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది. సాధారణ వ్యక్తులతో పోల్చితే, మల్టిపుల్ స్లెరోసిస్ వ్యాధిగ్రస్తుల్లో ఐదు రకాల జీన్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని పరిశోధనా బృందం తెలిపింది. సెంట్రల్ నెర్వస్ సిస్టమ్కి సంబంధించిన సమస్య మల్టిపుల్ స్లెరోసిస్. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ రీజియన్లో ఈ వ్యాధితో చాలా ఎక్కువమంది బాధపడుతున్నారు. కొత్తగా కనుగొన్న విధానంలో వ్యాధిగ్రస్తులకు చికిత్స సులభవంతమవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఈ విభాగంలో సాధించవచ్చునని రీసెర్చర్స్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







