బహ్రైన్, భారత సంబంధాల గురించి చర్చ
- October 31, 2015
మనామా డైలాగ్ యొక్క 11వ అంశంలో పాల్గొనడానికి విచ్చేసిన భారత నావికాదళం యొక్క డేప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ పరశురామ నాయుడు మురుగేశన్ మరియు వారి ప్రతినిధి బృందాన్ని, బి. డి. ఎఫ్. కమాండర్ ఇన్ చీఫ్- ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, రిట్జ్ కర్ల్టన్ హోటల్ లో స్వాగతం పలికారు.
వారు దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాలలో అభివృద్ధి మరియు ఇతర ఉమ్మడి అంశాలను గురించి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో బి. డి. ఎఫ్. చీఫ్ ఆఫ్ స్టాఫ్ - లెఫ్ట నెంట్ జనరల్ ధీయాబ్ బిన్ శాక్ర్ అల్ నువైమీ, జనరల్ కమాండ్ కోర్ట్ అక్టింగ్ డైరక్టర్ - మేజర్ జనరల్ హసన్ మహమ్మద్ సాద్, ఇన్స్పెక్టర్ జనరల్ - మేజర్ జనరల్ అబ్దుల్లా హస్సన్ అల్ నువైమీ, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ సప్లై అండ్ లాగిస్టీక్స్ - రియర్ అడ్మిరల్ యూసుఫ్ అహ్మద్ మాల్- అల్లా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







