బహ్రైన్, భారత సంబంధాల గురించి చర్చ
- October 31, 2015
మనామా డైలాగ్ యొక్క 11వ అంశంలో పాల్గొనడానికి విచ్చేసిన భారత నావికాదళం యొక్క డేప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ పరశురామ నాయుడు మురుగేశన్ మరియు వారి ప్రతినిధి బృందాన్ని, బి. డి. ఎఫ్. కమాండర్ ఇన్ చీఫ్- ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, రిట్జ్ కర్ల్టన్ హోటల్ లో స్వాగతం పలికారు.
వారు దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాలలో అభివృద్ధి మరియు ఇతర ఉమ్మడి అంశాలను గురించి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో బి. డి. ఎఫ్. చీఫ్ ఆఫ్ స్టాఫ్ - లెఫ్ట నెంట్ జనరల్ ధీయాబ్ బిన్ శాక్ర్ అల్ నువైమీ, జనరల్ కమాండ్ కోర్ట్ అక్టింగ్ డైరక్టర్ - మేజర్ జనరల్ హసన్ మహమ్మద్ సాద్, ఇన్స్పెక్టర్ జనరల్ - మేజర్ జనరల్ అబ్దుల్లా హస్సన్ అల్ నువైమీ, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ సప్లై అండ్ లాగిస్టీక్స్ - రియర్ అడ్మిరల్ యూసుఫ్ అహ్మద్ మాల్- అల్లా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







