చిరకాల మిత్రుడు సెహ్వాగ్ కి సచిన్ చిరు కానుక
- September 27, 2017
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు మధ్య విడదీయరాని స్నేహబంధం ఉంది. ఓపెనర్లుగా వీరిద్దరూ కలసి భారత్కు ఎన్నో విజయాలు అందించారు. సెహ్వాగ్ను ఎంతో ఇష్టపడే సచిన్ అతడికి ఓ అద్భుతమైన బహుమతిని కానుకగా బహుకరించాడు. ఆ కానుక బీఎండబ్ల్యూ 730 ఎల్డీ కారు. దీని ఖరీదు రూ.1.14 కోట్లు. కారును బహుమతిగా అందుకున్న సెహ్వాగ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సచిన్కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశాడు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







