జర్నలిస్టులకు కేసీఆర్ దసరా కానుక
- September 29, 2017
జర్నలిస్టులకు నెల రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వ పరంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. కాగా ఈ రోజు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగర పరిధిలోగల తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇస్తున్న నిధులను కూడా పెంచుతామన్నారు. అయిగే ఇప్పటికే ఇళ్ల స్థలాల పరిశీలన కూడా జరిగిపోయిందని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే తరువాయి అని సీఎం కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







