మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా
- September 29, 2017
ముంబైలో వంతెనపై తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయిల ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు రైల్వే శాఖమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇందులో 5 లక్షల రూపాయిలను కేంద్రం, 5 లక్షల రూపాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాయని ఆయన అన్నారు. గాయపడిన వారికి చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఆయన అన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయిలు, స్వల్ప గాయాలకు గురైన వారికి 50 వేల రూపాయిలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









