అంగరంగ వైభవంగా 'CMYF' వారి బతుకమ్మ మరియు దసరా సంబరాలు
- September 29, 2017
మస్కట్: గురువారము రాత్రి మస్కట్ నగర నడిబొడ్డున అల్ఫాలజ్ హోటల్ నందు అంగరంగ వైభవముగా 2000 మంది తెలుగు ప్రజలు మధ్య చిరు మెగా యూత్ ఫోర్స్, మస్కట్ వారు అద్భుతముగా బతుకమ్మ మరియు దసరా సంబరాలు నిర్వహించారు. భారత రాయబార కార్యాలయము నుంచి అంబాసడార్ శ్రీ ఇంద్రమని పాండే ముఖ్య అతిధిగా వచ్చి కార్యక్రమముకు కొత్త అలంకారము తెచ్చారు. CMYF వారు ఈ కార్యక్రముములో మస్కట్ ,ఒమాన్ దేశములో వున్న సీనియర్ తెలుగు దంపతులును అంబాసడార్ తో సన్మానము చేసి మంచి సంప్రదాయముకు తెర తీసారు ..మరి ముక్యముగా హైదరాబాద్ నుంచి వచ్చిన v6 ఛానల్ తీన్మార్ కమెడియన్ బిత్తరసత్తి మరియు వర్ధమాన గాయని మధుప్రియ ఆహుతులను అలరించారు. కార్యక్రమం అనంతరము CMYF మస్కట్ వారు మంచి విందు భోజనము ఏర్పాటు చేశారు.




తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







