తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
- September 30, 2017
విజయవాడ: దుర్గమ్మ తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుందని తెలిపారు.సా.5.30గంటలకు తెప్పోత్సవం ప్రారంభమవుతుందన్నారు. నది మధ్య భాగంలో ఒక ఫంట్పై లేజర్షో ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. పాస్లున్నవారికే దుర్గాఘాట్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. ఇతరులకు బ్యారేజీపై నుంచి తిలకించే అవకాశం ఉంటుందన్నారు. తెప్పోత్సవానికి 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









