తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
- September 30, 2017
విజయవాడ: దుర్గమ్మ తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుందని తెలిపారు.సా.5.30గంటలకు తెప్పోత్సవం ప్రారంభమవుతుందన్నారు. నది మధ్య భాగంలో ఒక ఫంట్పై లేజర్షో ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. పాస్లున్నవారికే దుర్గాఘాట్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. ఇతరులకు బ్యారేజీపై నుంచి తిలకించే అవకాశం ఉంటుందన్నారు. తెప్పోత్సవానికి 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







