సేఫ్ జోన్ లో తప్పని మారణకాండ
- September 30, 2017
అమనాజ్ (సిరియా): సేఫ్ జోన్గా ప్రకటించిన ప్రదేశంలో కూడా వైమానిక దాడులు జరగడంతో పదుల సంఖ్యలో సిరియా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వాయువ్య సిరియాలోని అమనాజ్ పట్టణంపై శనివారం వైమానిక దాడులు జరగాయి. దీంతో నలుగురు చిన్నారులు సహా 28 మంది చనిపోయారు. జీహాదిస్టులను హతమార్చడమే లక్ష్యంగా సిరియా, రష్యా సంకీర్ణ దళాలు వైమానిక దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జరిగిన ఈ దాడుల్లో అమనాజ్లోని సురక్షిత ప్రాంతం కూడా బాంబులతో దద్దరిల్లింది. అయితే ఇవి సిరియా సైన్యాలు జరిపిన దాడులా లేక దాని మిత్రపక్షం రష్యా జరిపిన దాడులా అన్నాది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









