సేఫ్ జోన్ లో తప్పని మారణకాండ
- September 30, 2017
అమనాజ్ (సిరియా): సేఫ్ జోన్గా ప్రకటించిన ప్రదేశంలో కూడా వైమానిక దాడులు జరగడంతో పదుల సంఖ్యలో సిరియా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వాయువ్య సిరియాలోని అమనాజ్ పట్టణంపై శనివారం వైమానిక దాడులు జరగాయి. దీంతో నలుగురు చిన్నారులు సహా 28 మంది చనిపోయారు. జీహాదిస్టులను హతమార్చడమే లక్ష్యంగా సిరియా, రష్యా సంకీర్ణ దళాలు వైమానిక దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జరిగిన ఈ దాడుల్లో అమనాజ్లోని సురక్షిత ప్రాంతం కూడా బాంబులతో దద్దరిల్లింది. అయితే ఇవి సిరియా సైన్యాలు జరిపిన దాడులా లేక దాని మిత్రపక్షం రష్యా జరిపిన దాడులా అన్నాది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







