సేఫ్ జోన్ లో తప్పని మారణకాండ
- September 30, 2017
అమనాజ్ (సిరియా): సేఫ్ జోన్గా ప్రకటించిన ప్రదేశంలో కూడా వైమానిక దాడులు జరగడంతో పదుల సంఖ్యలో సిరియా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వాయువ్య సిరియాలోని అమనాజ్ పట్టణంపై శనివారం వైమానిక దాడులు జరగాయి. దీంతో నలుగురు చిన్నారులు సహా 28 మంది చనిపోయారు. జీహాదిస్టులను హతమార్చడమే లక్ష్యంగా సిరియా, రష్యా సంకీర్ణ దళాలు వైమానిక దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జరిగిన ఈ దాడుల్లో అమనాజ్లోని సురక్షిత ప్రాంతం కూడా బాంబులతో దద్దరిల్లింది. అయితే ఇవి సిరియా సైన్యాలు జరిపిన దాడులా లేక దాని మిత్రపక్షం రష్యా జరిపిన దాడులా అన్నాది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







