సేఫ్ జోన్ లో తప్పని మారణకాండ
- September 30, 2017
అమనాజ్ (సిరియా): సేఫ్ జోన్గా ప్రకటించిన ప్రదేశంలో కూడా వైమానిక దాడులు జరగడంతో పదుల సంఖ్యలో సిరియా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వాయువ్య సిరియాలోని అమనాజ్ పట్టణంపై శనివారం వైమానిక దాడులు జరగాయి. దీంతో నలుగురు చిన్నారులు సహా 28 మంది చనిపోయారు. జీహాదిస్టులను హతమార్చడమే లక్ష్యంగా సిరియా, రష్యా సంకీర్ణ దళాలు వైమానిక దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జరిగిన ఈ దాడుల్లో అమనాజ్లోని సురక్షిత ప్రాంతం కూడా బాంబులతో దద్దరిల్లింది. అయితే ఇవి సిరియా సైన్యాలు జరిపిన దాడులా లేక దాని మిత్రపక్షం రష్యా జరిపిన దాడులా అన్నాది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







