టీవీ5 10వ వార్షికోత్సవ సంబరాలు...
- October 02, 2017
టీవీ 5కు పది వసంతాలు పూర్తయిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా టీమ్ వేడుకలు నిర్వహించింది. రాజమహేంద్రవరం కార్యాలయంలో CCC ఛానల్ ఎండీ, MSO పంతం కొండలరావు కేక్ కట్ చేశారు. టీవీ 5 యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. టీవీ 5 పదేళ్ల ప్రస్థానంలో నిష్పక్ష పాతంగా వార్తలు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం









