రాస్ అల్ జిన్జ్ లో పునరుద్ధరించబడిన తాబేలు సందర్శకుల కేంద్రం
- October 04, 2017
మస్కట్: రాస్ అల్ జిన్జ్ తాబేలు రక్షిత మ్యూజియం (తాబేలు సందర్శకుల కేంద్రం) పర్యాటక మంత్రిత్వ శాఖ పునరుద్ధరించి ప్రారంభించింది .ప్రతిదీ సమాచార పంపిణీని పెంపొందించే లక్ష్యంతో, సందర్శకులు, పరిశోధకులు మరియు సంబంధిత పార్టీలకు తాబేళ్లు మరియు వారి ఆవాసాల గురించి తెలియచేసే వనరులను ప్రోత్సహిస్తుంది. మిలియన్ల సంవత్సరాల నుంచి సముద్రపు తాబేళ్లు తమ ఉనికిలో ఉన్నప్పటికీ ప్రస్తతం అవి ప్రమాదంలో ఉన్నాయి. రిజర్వ్ యొక్క ప్రధాన లక్ష్యం ఓమన్ ప్రజల మధ్య పర్యావరణ అవగాహన పెంపొందించడం మరియు తాబేళ్ల భవిష్యత్ ను రక్షించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రఖ్యాత తాబేలు పర్యాటక కేంద్రంకు అతిథులు మరియు పరిశోధకులకు రిజర్వ్ మ్యూజియం అనేక రకాల పర్యాటక సేవలను అందిస్తుంది. పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు ఒమన్ ఎల్ ఎన్ జి యొక్క ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఈ కేంద్రం పునర్నిర్మించబడింది. శాస్త్రీయ మ్యూజియం కట్టింగ్-ఎడ్జ్ టెక్నాలజీలను సందర్శకుడి అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు సముద్ర తాబేళ్ల యొక్క జీవిత చక్రంలో మరింత సన్నిహితంగా ఉండటానికి అత్యంత ప్రముఖ పురావస్తు ప్రదేశాలు ప్రాహుర్యం కలిగి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







