మూతపడిన కంపెనీల్లో 110 మంది కార్మికులను కనుగొన్నారు
- October 05, 2017కువైట్: 5 మూతపడిన కంపెనీల కారణంగా స్పాన్సర్ చేయబడిన 110 మంది కార్మికులు దేశంలో ఉన్నట్లు రెసిడెన్సీ వ్యవహారాల అపరాధ పరిశోధకులు తెలుసుకున్నారు. ఒక నివేదిక ప్రకారం మూసివేసిన అనేక కంపెనీలు అధికారికంగా మూసివేయబడినప్పటకి కాని ఇప్పటికీ అవి వాణిజ్య లైసెన్సులను కలిగి ఉన్నట్లు డిటెక్టివ్ లు కనుగొన్నారు. వారు 110 మంది ఉద్యోగులను స్పాన్సర్ చేసేవారు కంపెనీలు నకిలీ అని పరిశోధనలు వెల్లడించాయి, తదనుగుణంగా సోషల్ ఎఫైర్స్ మంత్రిత్వశాఖ మరియుకార్మిక శాఖ యొక్క తనిఖీ విభాగం ఆ సంస్థలపై సరైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు