ఫిబ్రవరిలో రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' షూట్ మొదలు
- October 10, 2017
వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రాం గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆయన మరో ప్రకటన చేశాడు. ఫిబ్రవరిలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' షూట్ మొదలుపెట్టి అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని తెలిపాడు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదని అందులో ఒక అధ్యాయాన్ని మాత్రమే తెరకెక్కిస్తున్నామని తెలిపాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నేత రాకేశ్ రెడ్డితో కలిసి ఈ చిత్రం గురించి డీటేల్స్ వెల్లడించాడు వర్మ.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







