రియల్ కధ ఆధారంగా సిద్ధార్థ్ 'గృహం'
- October 10, 2017
చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు సిద్ధార్థ్. ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో గృహం అనే చిత్రాన్ని ఆయన చేస్తున్నారు. మణిరత్నం శిష్యుడు మిళింద్ రావ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో సిద్దు సరసన ఆండ్రియా జెర్మియా, అతుల్ కుల్కర్ణి నటిస్తున్నారు. ఈ మూవీ నవంబర్లో విడుదలకానుంది.
అయితే నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందని సిద్దు స్వయంగా వెల్లడించారు. మిళింద్కు, తనకు కామన్ ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తి విషయంలో జరిగిన సంఘటనను తీసుకుని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. సినిమా సెట్స్పైకి తీసుకు రావడానికి ముందే అన్ని పర్మిషన్స్ తీసుకున్నట్టు సిద్దు తెలిపారు. సిద్ధార్థ్ సొంత నిర్మాణ సంస్థ ఎటకి ఎంటర్టైన్మెంట్ బేనర్పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని వయాకామ్ 18 పిక్చర్స్ సంస్థ సమర్పిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







