రకుల్ ప్రీత్ పుట్టిన రోజు సంబరాలు
- October 10, 2017
ప్రముఖ తెలుగు చలన చిత్ర కధానాయిక రకుల్ ప్రీత్ తన పుట్టిన రోజు సందర్బంగా తన ఇష్టమైన అభిమానులు కిశోర్, శశి, రుత్విక్ హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని చెరిష్ అనాధ శరణాలయం లో పిల్లలకు పుస్తకాలు, పెన్ లు మరియు పిజ్జా,బర్గర్ లు పంపిణి చేసి, తన యొక్క డాన్స్, నటనతో పిల్లలను ఆనంద పరిచారు. ఇందులో భాగంగా ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి కూడా తన యొక్క హాస్యం తో పిల్లలను ఆనంద పరిచారు.
ఈ యొక్క కార్యక్రమంలో రకుల్ ప్రీత్ యొక్క మేనేజర్ హరినాథ్ , పవన్ కుమార్ మరియు చెరిష్ అనాధ శరణాలయం యొక్క బృందం హేమలత,నీలిమ,కిరణ్ పాల్గొని విజయవంతం చేసారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









