రస్ అల్ ఖైమా క్లీన్ కోల్ ప్లాంట్
- October 17, 2017
ఎమిరేట్ ఆఫ్ రస్ అల్ ఖైమా, తొలి క్లీన్ కోల్ పవర్ స్టేషన్ని 2021 తొలి క్వార్టర్ నాటికి పూర్తి చేయనుంది. 8 బిలియన్ దిర్హామ్ల ఖర్చుతో రూపొందుతోన్న ఈ ప్లాంట్ ద్వారా 1,800 మెగావాట్ల విద్యుత్ని ఏడాదికి ఉత్పత్తి చేయనున్నారు. ఫెడరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (ఫెవా) డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ సలెహ్ మాట్లాడుతూ, ప్రైవేట్ సెక్టార్తో కలిసి ఈ కొత్త పవర్ స్టేషన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొత్త పవర్ స్టేషన్ నిర్మాణంతో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కాస్ట్ గణనీయంగా తగ్గుతుందని, డిమాండ్లను అందుకునే విధంగా ఉత్పత్తి చేయగలుగుతామని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







