రస్ అల్ ఖైమా క్లీన్ కోల్ ప్లాంట్
- October 17, 2017
ఎమిరేట్ ఆఫ్ రస్ అల్ ఖైమా, తొలి క్లీన్ కోల్ పవర్ స్టేషన్ని 2021 తొలి క్వార్టర్ నాటికి పూర్తి చేయనుంది. 8 బిలియన్ దిర్హామ్ల ఖర్చుతో రూపొందుతోన్న ఈ ప్లాంట్ ద్వారా 1,800 మెగావాట్ల విద్యుత్ని ఏడాదికి ఉత్పత్తి చేయనున్నారు. ఫెడరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (ఫెవా) డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ సలెహ్ మాట్లాడుతూ, ప్రైవేట్ సెక్టార్తో కలిసి ఈ కొత్త పవర్ స్టేషన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొత్త పవర్ స్టేషన్ నిర్మాణంతో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కాస్ట్ గణనీయంగా తగ్గుతుందని, డిమాండ్లను అందుకునే విధంగా ఉత్పత్తి చేయగలుగుతామని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









