రస్ అల్ ఖైమా క్లీన్ కోల్ ప్లాంట్
- October 17, 2017ఎమిరేట్ ఆఫ్ రస్ అల్ ఖైమా, తొలి క్లీన్ కోల్ పవర్ స్టేషన్ని 2021 తొలి క్వార్టర్ నాటికి పూర్తి చేయనుంది. 8 బిలియన్ దిర్హామ్ల ఖర్చుతో రూపొందుతోన్న ఈ ప్లాంట్ ద్వారా 1,800 మెగావాట్ల విద్యుత్ని ఏడాదికి ఉత్పత్తి చేయనున్నారు. ఫెడరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (ఫెవా) డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ సలెహ్ మాట్లాడుతూ, ప్రైవేట్ సెక్టార్తో కలిసి ఈ కొత్త పవర్ స్టేషన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొత్త పవర్ స్టేషన్ నిర్మాణంతో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కాస్ట్ గణనీయంగా తగ్గుతుందని, డిమాండ్లను అందుకునే విధంగా ఉత్పత్తి చేయగలుగుతామని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ