ఒంటరిగా బహ్రెయిన్ రెండేళ్లకు పైగా వేచి ..నేడు స్వదేశంకు పయనం
- October 18, 2017
మనామ: సౌదీలో ఉద్యోగానికి తీసుకొచ్చిన వ్యక్తి మోసానికి పాల్పడటంతో సౌదీ రాజ్యంలో గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ అక్రమంగా నివసిస్తున్న ప్రవాసియ భారతీయుడు ఉడైర్ కరుప్పయ్యాకు చివరకు ఊరట లభించింది."ఈ సమస్యను పరిష్కరించడంలో సహకరించిన మీడియాకు నేను కృతజ్ఞుతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నాడు. దేశం కానీ దేశంలో పలు ఇబ్బందులు పడిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిపోతతున్నట్లు ఆయన తెలిపాడు..నన్ను తిరిగి స్వదేశానికి పంపుతున్నట్లు భారతీయ రాయబార కార్యాలయం ధృవీకరించింది. నా బకాయిలు పరిష్కారం అయ్యాయో లేదో నాకు తెలియదు. సౌదీ స్పాన్సర్ ఇప్పటికీ నాతో సన్నిహితంగా లేడు మరియు నాకు ఏమి జరిగిందో తెలియదు. నా మాదిరిగా ఎవరకి ఎప్పుడూ జరగకూడదని నేను ఆశిస్తున్నాను " కరుప్పయయ్య తెలిపాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







