ఒంటరిగా బహ్రెయిన్ రెండేళ్లకు పైగా వేచి ..నేడు స్వదేశంకు పయనం

- October 18, 2017 , by Maagulf
ఒంటరిగా బహ్రెయిన్ రెండేళ్లకు పైగా వేచి ..నేడు స్వదేశంకు పయనం

మనామ: సౌదీలో ఉద్యోగానికి తీసుకొచ్చిన వ్యక్తి  మోసానికి పాల్పడటంతో సౌదీ రాజ్యంలో గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ అక్రమంగా నివసిస్తున్న ప్రవాసియ భారతీయుడు ఉడైర్ కరుప్పయ్యాకు చివరకు ఊరట లభించింది."ఈ సమస్యను పరిష్కరించడంలో సహకరించిన మీడియాకు నేను కృతజ్ఞుతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నాడు. దేశం కానీ దేశంలో పలు ఇబ్బందులు పడిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిపోతతున్నట్లు ఆయన తెలిపాడు..నన్ను తిరిగి స్వదేశానికి పంపుతున్నట్లు  భారతీయ రాయబార కార్యాలయం  ధృవీకరించింది. నా బకాయిలు పరిష్కారం అయ్యాయో  లేదో నాకు తెలియదు. సౌదీ స్పాన్సర్ ఇప్పటికీ నాతో సన్నిహితంగా లేడు మరియు నాకు  ఏమి జరిగిందో తెలియదు. నా మాదిరిగా ఎవరకి ఎప్పుడూ  జరగకూడదని నేను ఆశిస్తున్నాను " కరుప్పయయ్య తెలిపాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com