యు. ఏ . ఈ. లో నేటినుండి బహిరంగ వై-ఫై : ఎతిసలత్ వినియోగదారులకు ఉచితం
- November 04, 2015
దేశవ్యప్తంగా, అబుధాబి, దుబాయ్ మరియు ఉత్తరాది రాష్ట్రాలలో 250 బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు " యు. ఏ . ఈ. వై-ఫై బై ఎతిసలత్" పధకం కింద తమ మొబైల్ ఫోన్ ల ద్వారా అత్యధిక వేగం గల నిరాటంకంగా, భద్రమైన, నాణ్యతకు మారుపేరుగా నిలిచే ఇంటర్నెట్ సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. 1 జి. బి. లేదా అంతకంటే ఎక్కువ మొబైల్ డేటాకు చందాదారులైన ఎతిసలత్ వినియోగదారులు ఈ వై-ఫై సేవలను ఉచితంగా పొందవచ్చు. ఎతిసలత్ చీఫ్ కన్సుమర్ ఆఫీసర్ ఖలీద్ ఎల్ ఖౌటీ మాట్లాడుతూ, " యు. ఏ . ఈ. ప్రాంతం వాణిజ్య పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశనేతల దూరదృష్టి గల ప్రణాళిక ప్రకారం ఎతిసలత్, స్థానిక ప్రజలకు, వ్యాపార వర్గానికి కూడా కనెక్టివిటీ నిరంతరం అందుబాటులో ఉండేలా అద్భుతమైన టెలికం మౌలిక సదుపాయాలను కల్పించింది” అని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?









