గుండెపోటులో మరణించిన రామ్సింగ్ యాదవ్
- October 18, 2017
మధ్యప్రదేశ్(శివ్పురి): శివ్పురి జిల్లా కొలారస్ విదాన్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యులు రామ్సింగ్ యాదవ్(74) నేడు గుండెపోటులో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామ్సింగ్ యాదవ్కు గుండెపోటు రావడంతో ఆయనను హూటాహుటిన గ్వాలియర్ ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారని జిల్లా కాంగ్రెస్ ప్రతినిధి హర్వర్సింగ్ రఘువంశీ తెలిపారు. 2013 అసెంబ్లీ ఎన్నికలల్లో కొలారస్ నుంచి రామ్సింగ్ యాదవ్ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయనను ఆభిమానులంతా 'దాదాజీ' అని ఆప్యాయంగా పిలుస్తుంటారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







