వరుసగా మూడోరోజూ తగ్గిన బంగారం ధర
- October 23, 2017
వరుసగా మూడోరోజూ పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయ విపణిలో బులియన్ ధరలు రెండు వారాల కనిష్ఠస్థాయికి చేరడం, దేశీయంగా ఆభరణాల విక్రేతలు, కొనుగోలుదార్ల నుంచి గిరాకీ తగ్గడం ఇందుకు కారణమని చెబుతున్నారు. మేలిమి బంగారం (999 స్వచ్ఛత) 10 గ్రాముల ధర రూ.166 తగ్గి, రూ.29,555కు చేరింది. కిలో వెండి ధర రూ.391 తగ్గి, రూ.39,420కి పరిమితమైంది. ఇక అంతర్జాతీయ విపణిలో చూస్తే, డాలర్ బలపడటం వల్ల, పసిడికి గిరాకీ తగ్గింది. ఔన్సు (31.10 గ్రాములు) బంగారం 1273 డాలర్ల వద్ద ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







