జఫ్రన్ షర్బత్
- October 24, 2017కావలసిన పదార్థాలు : పాలు - 1లీటరు, కుంకుమపువ్వు - 12 కాడలు (2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలలో నానబెట్టాలి), పంచదార - 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - పావు టీ స్పూను, రాత్రి నానబెట్టిన బాదం పప్పులు - 12, పిస్తా - 8, జీరాపొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న పాత్రలో పాలు, కుంకుమపువ్వు వేసి సన్నని మంటపై 10 నిమిషాలు వేడి చేయాలి. పంచదార, యాలకులపొడి కూడా వేసి మరో 5 నిమిషాలు వేడిచేసి దించేయాలి. సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకుల్ని వేసి బాగా కలపాలి. గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక ఫ్రిజ్లో ఉంచి బాగా చల్లబడ్డాక తీసి గ్లాసుల్లోకి నింపి పైన జీరా పొడి చల్లాలి. ఈ షర్బత్ వేసవి తాపాన్ని తీర్చే ఔషధంలా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే