దేశ రాజధానిలో కాల్పుల కలకలం
- October 25, 2017
దేశ రాజధానిలో కాల్పుల కలకలం రేగింది. నగరంలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున కారులో ప్రయాణిస్తున్న మహిళపై దుండగులు కాల్పులు జరిపారు. ప్రియా మెహ్రా(34) తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలు దేరుతున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు.
దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య వెనుక ఆర్థిక లావేదేవీల వివాదాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









