దేశ రాజధానిలో కాల్పుల కలకలం
- October 25, 2017
దేశ రాజధానిలో కాల్పుల కలకలం రేగింది. నగరంలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున కారులో ప్రయాణిస్తున్న మహిళపై దుండగులు కాల్పులు జరిపారు. ప్రియా మెహ్రా(34) తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలు దేరుతున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు.
దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య వెనుక ఆర్థిక లావేదేవీల వివాదాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







