నీటి సరఫరాలో అంతరాయం గూర్చి పుకారుపై ఖండన
- October 31, 2017
కువైట్: మంగళవారం తాగునీటి కోతను అమలుచేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికలలో వార్తలలో నిజం లేదని విద్యుత్ తాగు నీటి శాఖాధికారులు ఖండించారు .వివిధ సోషల్ మీడియా వైరల్ కాబడిన ఈ పోస్ట్ అర్ధం లేనిదని వారు పేర్కొన్నారు. అయితే మిట్లా ' పై బాగ ప్రాంతం (నార్త్ మ్చ్లాలా) లో ఉన్న కొత్త నీటి గొట్టాలను కలిపే ఒక పథకానికి సంబంధించిన సమాచారం వేరని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







